
పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
సాక్షి, విజయవాడ: పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీఐడీ ఎస్పీగా మలికాగార్గ్, తిరుపతి ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్, విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా అధిరాజ్ సింగ్, విజయనగరం ఐదో బెటాలియన్ కమాండెంట్గా గౌతమి శాలి బదిలీ అయ్యారు.