వైఎస్సార్‌సీపీకి 683 ఓట్లే వచ్చాయంటే టీడీపీ వాళ్లే నమ్మడం లేదు: ప్రొ. నాగేశ్వర్‌ | Professor Nageshwar comments on TDP Victory in Pulivendula | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి 683 ఓట్లే వచ్చాయంటే టీడీపీ వాళ్లే నమ్మడం లేదు: ప్రొ. నాగేశ్వర్‌

Aug 15 2025 5:32 AM | Updated on Aug 15 2025 5:32 AM

Professor Nageshwar comments on TDP Victory in Pulivendula

సాక్షి అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 683 ఓట్లు మాత్రమే వచ్చాయంటే టీడీపీ వాళ్లే నమ్మడం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. అలాంటిది ఇక రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. 

టీడీపీ గెలుపుపై సోషల్‌ మీడియాలో నెటిజన్ల సెటైర్లు
 
ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ గురువారం నాగేశ్వర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇదే విషయంపైన సోషల్‌ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. భారీ ఎత్తున దొంగ ఓట్లు, రిగ్గింగ్, పోలీసుల అండతోనే టీడీపీ గెలిచిందని నెటిజన్లు మండిపడుతున్నారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీకి 683 ఓట్లు రావ­డమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement