ఈ రైతు ఎవరో కాదు.. ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు! | MS Babu Spray Pesticides On His Own Crop | Sakshi
Sakshi News home page

ఈ రైతు ఎవరో కాదు.. ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు!

Oct 21 2020 9:05 AM | Updated on Oct 21 2020 12:37 PM

MS Babu Spray Pesticides On His Own Crop - Sakshi

సాక్షి, చిత్తూరు: పొలంలో పంటకు పురుగు మందు పిచికారీ చేస్తున్న రైతు ఎవరో కాదు.. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు. చిత్తూరు మండలం పిళ్లారిమిట్ట(5 వెంకటాపురం) లో తాను సాగు చేస్తున్న వరి పంటను మంగళవారం ఆయన పరిశీలించారు. పంటకు తెల్ల చీడలు సోకినట్లు గుర్తించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. వారి సూచనల మేరకు ఆయన స్వయంగా గంటపాటు పురుగుల మందు స్ప్రే చేయడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement