
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు ప్రతీ విషయాన్ని వివాదాస్పదం చేస్తూ రెచ్చిపోతున్నారు. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓవర్గా కామెంట్స్ చేసిన నారా లోకేష్కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు.
నారా లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..
- అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయిందెవరు?
- క్షుద్ర పూజలు చేయించిందెవరు?
- 40 గుడులను కూల్చేసింది ఎవరు?
- సదావర్తి భూముల్ని పప్పుబెల్లాలకు అమ్మేసిందెవరు?
- అంతర్వేది రథం తగలబెట్టిందెవరు?
- రాముడి విగ్రహం విరిచేసిందెవరు?
- నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు.’ అంటూ కామెంట్స్ చేశారు.
#పప్పుఇదిచెప్పు
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 27, 2022
అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయిందెవరు?
క్షుద్ర పూజలు చేయించిందెవరు?
40 గుడులను కూల్చేసింది ఎవరు?
సదావర్తి భూముల్ని పప్పుబెల్లాలకు అమ్మేసిందెవరు?
అంతర్వేది రథం తగలబెట్టిందెవరు?
రాముడి విగ్రహం విరిచేసిందెవరు?
నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు.#pappu https://t.co/EMGrUrvVH7