బాబు సర్కారు మళ్లీ రూ.3,000 కోట్లు అప్పు | Babu government again borrows Rs 3000 crore | Sakshi
Sakshi News home page

బాబు సర్కారు మళ్లీ రూ.3,000 కోట్లు అప్పు

Nov 1 2025 5:28 AM | Updated on Nov 1 2025 8:25 AM

Babu government again borrows Rs 3000 crore

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ మరో రూ.3వేల కోట్లు అప్పు చేయనుంది. ఏపీ ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3వేల కోట్లు అప్పు చేయనున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) శుక్రవారం నోటిఫై చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3వేల కోట్లను ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement