ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు

Mar 3 2026 8:04 AM | Updated on Mar 3 2026 8:04 AM

అర్జీదారు సమస్య తెలుసుకుంటున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్‌ సిన్హా పలువురు నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారం భూతగాదాలు–30, కుటుంబ కలహాలు–2, ఇతర విభాగాలకు చెందినవి–8 అర్జీలు వచ్చాయన్నారు. అర్జీదారులు సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని కిందస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్‌.మోహన్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement