వార్షిక నేర నివేదిక విడుదల
రహదారులు రక్తసిక్తం..
జిల్లాలో రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమయ్యాయి. గతేడాది పోల్చితే ఈసారి కొంత తగ్గినప్పటికీ బాధిత కుటుంబాల్లో మాత్రం తీరని విషాదం నెలకొంది.
మర్డర్లు..
సైబర్ క్రైమ్..
గడిచిన మూడేళ్లుగా కేసుల వివరాలు..
కేసులు 2023 2024 2025
దోపిడీ 01 07 11
పగటి చోరీలు 14 24 47
రాత్రి చోరీలు 81 132 193
సాధారణ దొంగతనాలు 171 194 419
మర్డర్ 18 14 13
కిడ్నాప్ 24 41 58
అత్యాచారం 38 48 55
చీటింగ్ 130 192 655
హత్యాయత్నం 68 48 31
రోడ్డు ప్రమాదాలు 120 129 109
క్షతగాత్రులు 06 25 22
సాధారణ క్షతగాత్రులు 380 389 430
ఇతర కేసులు 1337 1094 1737
మిస్సింగ్ కేసులు 242 342 405
అగ్ని ప్రమాదాలు 05 01 13
మొత్తం కేసులు 4128 3979 6486
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహా జన్ సోమవారం వార్షిక క్రైమ్ నివేదిక వెల్లడించా రు. నూతన విధానాలతో ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువైందని తెలిపారు. 2026 నూతన సంవత్సరంలో డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేసి ఆయా స్టేషన్లలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇందులో ఏఎస్పీ మౌనిక, డీఎస్పీలు ఎల్.జీవన్రెడ్డి, శ్రీనివాస్, శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్కాంత్ తదితరులు పాల్గొన్నారు.
వార్షిక నేర నివేదిక విడుదల


