-
చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి.. రెస్టారెంట్పై బకెట్ పెట్రోల్ పోసి
వాషింగ్టన్: చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి తెచ్చి ఇచ్చారని ఆగ్రహంతో రెస్టారెంట్కు నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి. బకెట్ పెట్రోల్ పోసీ తగలబెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మద్యం మత్తులో విధ్వంసం సృష్టించిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా అతడు నేరాన్ని అంగీకరించాడు. అమెరికా న్యూయార్క్ క్వీన్స్లోని ఓ బంగ్లాదేశీ రెస్టారెంట్లో అక్టోబర్ 14న ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని చాఫెల్గా గుర్తించారు అధికారులు. సీసీటీవీ ఆధారంగా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వీడియోలో రెస్టారెంట్కు నిప్పంటించిన తీరుపై కొందరు నెటిజన్లు జోకులు పేల్చారు. రెస్టారెంట్ ఎంట్రెన్స్ దగ్గర పెట్రోల్ పోసిన నిందితుడు అది తన చుట్టూ వ్యాపించి ఉందనే సోయి కూడా లేకుండా నిప్పంటించాడు. దీంతో అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. షూస్ మాత్రం పాక్షికంగా కాలిపోయాయి. తగలబెట్టడం కూడా తెలియని ఇలాంటి వాడితో సమాజానికి నిరూపయోగం అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “A Queens man set a #Bangladeshi restaurant on #fire in a wild caught-on-video arson he told cops he committed because the eatery botched his order of the savory rice dish(chicken biryani), according to court records.”#NewYork #USA #Bangladesh pic.twitter.com/PkzxracIUg — Siraj Noorani (@sirajnoorani) October 18, 2022 చదవండి: ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..! -
జనగామ కోర్టుకు ఉగ్రవాది అబ్దుల్ఖాజా
జనగామ : ఐఎస్ఐ ఉగ్రవాది అబ్దుల్ ఖాజాను పోలీసులు మంగళవారం జనగామ కోర్టు కు తీసుకొచ్చారు. చంచల్గూడ జైలు నుంచి ఖాజాను నేరుగా జనగామ ప్రిన్సిపల్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజి స్ట్రేట్ టి.న ర్సిరెడ్డి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అనంతరం ఎస్కార్టు సిబ్బంది ఉగ్రవాది ఖాజాను తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. 2011 నవంబర్ 11న వికారొద్దీన్ గ్యాంగ్ను వరంగల్ జైలు నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా జనగామ సమీపంలో బిర్యానీ కోసం ఎస్కార్టు పోలీసులతో అబ్దుల్ఖాజా గొడవకు దిగి దాడి చేశాడు. ఎస్కార్టు పోలీసుల ఫిర్యాదు మేరకు జనగామ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఉన్న వికారొద్దీన్తో పాటు మరో నలుగురు ఆలేరు సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement