-
ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్ నిలిపివేత
హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ రెండో విడత కౌన్సెలింగ్ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక ఆధారాలను బట్టి జనరల్ కేటగిరీ సీట్లను భర్తీ చేశాక రిజర్వేషన్ కోటా సీట్లను భర్తీ చేయలేదని స్పష్టమవుతోందని, దీంతో ఇప్పటికే జరిగిన రెండో విడత కౌన్సెలింగ్ను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజీవ్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావుల ధర్మాసనం ఈ మేరకు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నష్టం కలిగేలా రెండో విడత కౌన్సెలింగ్ జరిగిందని పేర్కొంటూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎన్.భావన మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను బుధవారం హైకోర్టు విచారించింది. తొలి విడతలాగే రెండో విడత కౌన్సెలింగ్ను జీవో ప్రకారం నిర్వహించారో లేదో తెలపాలని, పిటిషనర్ల ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ లను ఆదేశించింది. వర్సిటీలో ఏం జరుగుతుందో ప్రభుత్వం పట్టించుకోవాలని, రెండో విడత కౌన్సెలింగ్ జీవో నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నష్టం.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదిస్తూ.. తొలి విడత కౌన్సెలింగ్లో సీట్ల భర్తీ సక్రమంగానే జరిగిందని.. రెండో విడతలో మాత్రం రిజర్వేషన్ కేటగిరీ సీట్ల భర్తీ తర్వాత జనరల్ కేటగిరీ సీట్లను భర్తీ చేశారని పేర్కొన్నారు. దీంతో ప్రతిభ ఉన్న రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోయారని చెప్పారు. రెండో విడత కౌన్సెలింగ్లో ముందుగా జనరల్ కేటగిరీ సీట్లను భర్తీ చేశారా లేక రిజర్వేషన్ సీట్లను భర్తీ చేశారా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు స్పందిస్తూ.. ప్రవేశాలకు జీవోలు 550, 114 ఉన్నాయని, వివరాలు ఇచ్చేందుకు గడువు కావాలని కోరారు. తదుపరి విచారణను హైకోర్టు 13వ తేదీకి వాయిదా వేసింది. -
రేపు బీడీఎస్ 4వ దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ప్రైవేటు మైనారిటీ వైద్య కాలే జీల్లోని ‘ఎ’ కేటగిరీ బీడీఎస్ సీట్ల భర్తీకి ఆదివారం నాల్గో దశ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. మూడో దశ కౌన్సెలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు వెబ్ ఆప్షన్స్కు అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫి కేషన్ జారీ చేసింది. ఇప్పటికే బీడీఎస్ సీట్లు పొందిన వారు, కొత్తగా కాలేజీ మారాలనుకుంటున్న వారు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని సూచించింది. కాలేజీల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు తెలిపింది. తాజా కౌన్సె లింగ్లో సీటు పొందిన వారు జాయిన్ కాక పోతే రూ.3 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, మూడేళ్లదాకా కౌన్సెలిం గ్కు అనర్హులుగా ప్రకటిస్తామని పేర్కొంది. రిజిస్ట్రార్ కొనసాగింపు.. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ పదవీ కాలాన్ని కొనసాగించాలని వైద్య శాఖ నిర్ణయించినట్లు తెలి సింది. ప్రస్తుత రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్రావు ఎంజీఎంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆగస్టు 31న పదవీ విరమణ పొందారు. మూడేళ్లుగా వర్సిటీ నిర్వహణలో అనుభవం ఉన్న ఆయనను ఇదే పోస్టులో కొనసాగించాలని నిర్ధారించినట్లు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement