మహిళపై అత్యాచారం, ఆపై ఆటవికంగా హత్య | Woman stoned to death in Muzaffarnagar | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారం, ఆపై ఆటవికంగా హత్య

Feb 10 2014 6:27 PM | Updated on Jul 28 2018 8:51 PM

ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళపై ఆటవిక దాడి జరిగింది. గుర్తు తెలియని కొందరు ఓ మహిళపై అత్యాచారం చేసి రాక్షసంగా రాళ్లతో కొట్టి చంపారు.

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళపై ఆటవిక దాడి జరిగింది. గుర్తు తెలియని కొందరు ఓ మహిళపై అత్యాచారం చేసి రాక్షసంగా రాళ్లతో కొట్టి చంపారు. ముజఫర్ నగర్ జిల్లాలోని షుకర్తల్‌లో 48 ఏళ్ల మహిళ మతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. రాళ్లతో కొట్టినట్లుగా ఉంది. అక్కడే పగిలిపోయిన గాజులు కూడా ఉన్నాయి. దీన్నిబ్టటి ఆమెపై దుండగులు ముందు అత్యాచారం చేసి అనంతరం హత్యచేసినట్లుగా భావిస్తున్నారు. సదరు మహిళ కొన్నేళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. మతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement