భయంతో పరుగులు తీసిన టీ.మంత్రులు | telangana minisister left out idta meet after short circuit | Sakshi
Sakshi News home page

భయంతో పరుగులు తీసిన టీ.మంత్రులు

Feb 19 2015 4:26 PM | Updated on Sep 2 2017 9:35 PM

ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో గురువారం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) గవర్నింగ్ బాడీ సమావేశంలో షార్ట్ సర్య్యూట్ సంభవించింది.

ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూరులో గురువారం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)  గవర్నింగ్ బాడీ సమావేశంలో షార్ట్ సర్య్యూట్ సంభవించింది. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆకస్మికంగా షార్ట్ సర్య్యూట్ చోటు చేసుకుని ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు కాలిపోయాయి. 

 

దీంతో షాక్ కు గురైన  మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు బయటకు పరుగులు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement