70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత | siddipet police caught ration rice bags | Sakshi
Sakshi News home page

70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Aug 26 2017 5:30 PM | Updated on Sep 12 2017 1:02 AM

లబ‍్ధిదారులకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిస్తోన్న వారి ఆట కట్టించారు పోలీసులు.

సాక్షి, సిద్దిపేట : లబ‍్ధిదారులకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిస్తోన్న వారి ఆట కట్టించారు పోలీసులు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన సిద్ధిపేట పోలీసులు 70 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

జగదేవ్‌పూర్‌ మీదుగా ఓ లారీలో తరలిస్తున్న 140 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలించేందుకు వినియోగించిన లారీని సీజ్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement