సౌదీలో నిజామాబాద్ వాసి మృతి | nizamabad worker dies in saudi | Sakshi
Sakshi News home page

సౌదీలో నిజామాబాద్ వాసి మృతి

Feb 26 2016 12:47 PM | Updated on Oct 17 2018 6:06 PM

సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు.

నవీపేట్: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. నవీపేట్ మండలానికి చెందిన గణేశ్ (45) ఐదేళ్ల క్రితం జీవనోపాధి కోసం సౌదీ వెళ్లాడు. రోడ్డు ప్రమాదంలో నవీన్ మృతి చెందినట్టు మండల కేంద్రంలోని దరియాపూర్‌లో ఉంటున్న కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.గణేశ్ కు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement