గుర్తు తెలియని వ్యక్తి హత్య | man murder in rangareddy distirict | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి హత్య

Mar 30 2015 12:30 PM | Updated on Oct 9 2018 5:39 PM

రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. నాదురుగల్ గ్రామ సమీపంలో వ్యక్తిని బండరాయితో మోదీ హత్య చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్ష్యల నేపథ్యంలోనే హత్య జరిగిఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement