తెలంగాణ స్పీకర్ తో ఫ్లోర్ లీడర్ల సమావేశం | floor leaders meets telangana speakar madhusudanachari | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్పీకర్ తో ఫ్లోర్ లీడర్ల సమావేశం

Mar 9 2015 9:53 AM | Updated on Aug 20 2018 6:47 PM

తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ల సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారితో సోమవారం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు భేటీ అయ్యారు.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ల సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారితో సోమవారం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో శనివారం గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనపై చర్చిస్తున్నారు. సభలో బెంచీలు ఎక్కినవారిపై చర్యలు తీసుకునే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement