Metro Trains are Stalled In Hyderabad Due to Technical problem | హైదరాబాద్‌ : సాంకేతిక లోపంతో నిలిచిపోయిన 9 మెట్రో రైళ్లు - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ : నిలిచిపోయిన 9 మెట్రో రైళ్లు

Jan 8 2020 10:33 AM | Updated on Jan 8 2020 2:48 PM

Ameerpet Rayadurg Route Metro Train Stops Due To Technical Issues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మెట్రోలో లోపాలు మరోసారి బయటపడ్డాయి. అమీర్‌పేట నుంచి రాయదుర్గం మార్గంలో తొమ్మిది మెట్రో ట్రైన్‌లు పట్టాలపైనే నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతోనే మెట్రో సేవలకు అంతరాయం కలిగినట్టు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అయితే, లోపాన్ని సరిచేయడంతో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement