నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్ రెడ్డి నీటిని విడుదల చేశారు.
సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల
Aug 25 2016 10:43 AM | Updated on Oct 19 2018 7:22 PM
నాగార్జునసాగర్ : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. 50 రోజుల్లో ఆరు విడతలుగా నీటిని విడుదల చేస్నునట్లు తెలిపారు. నీటిని వృధా కాకుండా వాడుకోవాలంటూ రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎఏంఆర్ ప్రాజెక్టు పరిధిలోని చెరువులు నింపేందుకు నీటిని విడుదల చేసినట్లు మంత్రి తెలియజేశారు.
Advertisement
Advertisement