రాష్ట్రపతి భవన్ వద్ద స్వచ్ఛ్ భారత్ రన్ | 'Swachh Bharat Run' organized at Rashtrapati Bhavan | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్ వద్ద స్వచ్ఛ్ భారత్ రన్

Oct 4 2014 10:34 PM | Updated on Sep 2 2017 2:20 PM

రాష్ట్రపతి భవన్ వద్ద శనివారం స్వచ్ఛ్ భారత్ రన్ జరిగింది. ఈ రన్‌లో దాదాపు 1,500 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జెండా ఊపి ప్రారంభించారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ వద్ద శనివారం స్వచ్ఛ్ భారత్ రన్ జరిగింది. ఈ రన్‌లో దాదాపు 1,500 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్‌లో కొద్దిసేపు ప్రణబ్ కూడా పాల్గొన్నారని, ఆయనతోపాటు ఢిల్లీ పోలీసు శాఖ సిబ్బంది, రాష్ట్రపతి భవన్ భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు కూడా పాలుపంచుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement