ఇళ్లపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి | road mishap in tamilnadu..5 died | Sakshi
Sakshi News home page

ఇళ్లపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి

Apr 29 2015 8:56 AM | Updated on Aug 30 2018 3:56 PM

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ఇళ్లలోకి దూసుకెళ్లింది..

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ఇళ్లలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. తిరువణ్ణామలై అనే గ్రామం వద్ద ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో బస్సు కూడా దెబ్బతిన్నది. ఇళ్లు ధ్వంసంమైంది. తమిళనాడులో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement