పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత | all party dharna at ITDA parvathipuram | Sakshi
Sakshi News home page

పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత

Oct 24 2016 3:04 PM | Updated on Sep 4 2017 6:11 PM

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బడిదేవరకొండ, బోడి కొండలో గ్రానైట్ తవ్వకాలు నిలిపేయాలంటూ సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏలో కలెక్టర్ గ్రీవన్ సెల్ నిర్వహిస్తున్నారు. గ్రీవెన్ సెల్ నుంచి కలెక్టర్ ను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వామపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement