ఉత్తమ జట్టు విజయం సాధించాలి: ఫ్రధాని మోదీ | The best team won - Modi | Sakshi
Sakshi News home page

ఉత్తమ జట్టు విజయం సాధించాలి: ఫ్రధాని మోదీ

Nov 8 2016 12:50 AM | Updated on Aug 24 2018 2:20 PM

ఉత్తమ జట్టు విజయం సాధించాలి: ఫ్రధాని మోదీ - Sakshi

ఉత్తమ జట్టు విజయం సాధించాలి: ఫ్రధాని మోదీ

భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో ఉత్తమ జట్టుకే విజయం దక్కాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ....

భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో ఉత్తమ జట్టుకే విజయం దక్కాలని భారత  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్న బ్రిటన్ ప్రధానమంత్రి థెరీసా మేతో సోమవారం చర్చలు ముగిశాక క్రికెట్ సిరీస్‌పై మోదీ వ్యాఖ్యానించారు.

‘ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  రేపటి నుంచి రాజ్‌కోట్‌లో భారత్‌తో ఆ జట్టు తొలి టెస్టు ఆడనుంది. ఉత్తమంగా ఆడిన జట్టుకు విజయం లభించాలని కోరుకుంటున్నాను’ అని మోదీ అన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement