టాప్ సీడ్‌కు సాకేత్ జంట షాక్ | ATP challenger tournament | Sakshi
Sakshi News home page

టాప్ సీడ్‌కు సాకేత్ జంట షాక్

Feb 18 2015 12:22 AM | Updated on Sep 2 2017 9:29 PM

టాప్ సీడ్‌కు సాకేత్ జంట షాక్

టాప్ సీడ్‌కు సాకేత్ జంట షాక్

ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో సంచలనం సృష్టించాడు.

 ఏటీపీ చాలెంజర్ టోర్నీ
 న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో సంచలనం సృష్టించాడు.  సనమ్ సింగ్ (భారత్)తో కలిసి తొలి రౌండ్‌లో టాప్ సీడ్ జంట ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) -పురవ్ రాజా (భారత్)కు షాక్ ఇచ్చాడు.
 
 
  66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్-సనమ్ సింగ్ జంట 6-4, 7-5తో మార్టిన్-పురవ్ రాజాలను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగి ల్స్‌లో భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్,  రామ్‌కుమార్, సనమ్ సింగ్ రెండో రౌండ్‌కి చేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement