రేపు బలపరీక్ష, స్పీకర్‌ ఎన్నిక | CM Kumaraswamy to take floor test on Friday | Sakshi
Sakshi News home page

రేపు బలపరీక్ష, స్పీకర్‌ ఎన్నిక

May 24 2018 3:36 AM | Updated on May 24 2018 9:59 PM

CM Kumaraswamy to take floor test on Friday - Sakshi

బెంగళూరు: జేడీఎస్‌–కాంగ్రెస్‌ ప్రభుత్వం శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. అదే రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక కూడా జరగనుంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీలో సమావేశమవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. కాంగ్రెస్‌కు చెందిన రమేశ్‌ కుమార్‌ పేరును స్పీకర్‌ పదవికి ఇప్పటికే ఖరారు చేయగా, డిప్యూటీ స్పీకర్‌గా జేడీఎస్‌ ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం దక్కనుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement