ఎగిసిన సమైక్య జ్వాల | samaikyandhra protestors agitated in seemandhra against congress | Sakshi
Sakshi News home page

ఎగిసిన సమైక్య జ్వాల

Oct 4 2013 4:39 PM | Updated on Sep 1 2017 11:20 PM

తెలంగాణ నోట్ ను కేంద్రం అమోదించిన అనంతరం సమైక్యాంధ్ర జిల్లాలో సమైక్యహోరు పోటెత్తింది. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు కృష్ణ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలో కదం తొక్కారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే తీవ్ర పరిణామాలుంటాయన హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ నోట్ ను కేంద్రం అమోదించిన అనంతరం సమైక్యాంధ్ర జిల్లాలో సమైక్యహోరు పోటెత్తింది. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు కృష్ణ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలో కదం తొక్కారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే తీవ్ర పరిణామాలుంటాయన హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ నోట్, telangana note, సమైక్యాంధ్ర, samaikyandhra, సీమాంధ్ర, seemandhra

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement