రాంచీలో రూ. 12.25 కోట్ల బంగారు నగల దోపిడీ | Rs.12.25 crore gold, diamond jewellry Robbery in Ranchi | Sakshi
Sakshi News home page

రాంచీలో రూ. 12.25 కోట్ల బంగారు నగల దోపిడీ

Oct 17 2013 12:30 PM | Updated on Aug 3 2018 3:04 PM

జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ నగల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది.

జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ నగల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. 12.25 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు, వజ్రాల ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు.

దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలో శని, ఆదివారాలు దుకాణాలను బంద్ చేశారు. ఆ సమయంలో దొంగలు గ్రిల్స్ను కత్తరించి షాపులోకి ప్రవేశించి నగలు దోచుకెళ్లారు. మంగళవారం షాప్ తెరవగానే ఈ విషయాన్ని గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ఆభరణాల విలువను 12 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement