అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు - పూరి జగన్నాథ్ | puri jagannath in sucsess tour for lofer | Sakshi
Sakshi News home page

అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు - పూరి జగన్నాథ్

Dec 26 2015 10:33 PM | Updated on Mar 22 2019 1:53 PM

అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు  - పూరి జగన్నాథ్ - Sakshi

అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు - పూరి జగన్నాథ్

‘‘సక్సెస్ టూర్‌కి ఎక్కడికి వెళ్లినా అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు.

 ‘‘సక్సెస్ టూర్‌కి ఎక్కడికి వెళ్లినా అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు. మదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. ‘మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా’అని రేవతి గారిని ఒకరు అడిగారట. ఇక పోసాని గారైతే తాను దాదాపు 5 వేల కాల్స్ రిసీవ్ చేసుకున్నానని చెప్పారు’’ అని పూరి జగన్నాథ్ తెలిపారు. 

వరుణ్, దిశా పాట్ని జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘లోఫర్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ టూర్‌ను చిత్రబృందం నిర్వహించింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ- ‘‘ ‘కంచె’తో ఈ ఏడాదిని మొదలుపెట్టి, ‘లోఫర్’తో పూర్తి చేయడం హ్యాపీగా ఉంది’’ అని  అన్నారు. రచయిత సుద్దాల అశోక్‌తేజ, సహ నిర్మాత సీవీరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement