బోస్టన్(యూఎస్ఏ):
వోక్స్వ్యాగన్ కార్ల నుంచి విడుదలయ్యే హానికారక పొగ కారణంగా యూరప్, అమెరికాలో గర్భస్థ శిశు మరణాలు సంభవించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు, ఆ కార్లు వెదజల్లిన కాలుష్యం బారిన పడినవారిలో ఒక్కో వ్యక్తి ఆయుర్ధాయం సగటున పదేళ్లు పడిపోయినట్లు ఆ అధ్యయనం వివరించింది. వివిధ దేశాల పరిశోధకులతోపాటు యూఎస్లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు చేపట్టిన అధ్యయనంపై ‘ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ లెటర్స్’ జర్నల్లో ప్రచురితమైన వివరాలివీ..
2008-15 మధ్య కాలంలో జర్మనీకి చెందిన వోక్స్వ్యాగన్ కంపెనీ 11 మిలియన్ల డీజిల్ కార్లను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రమాణాల మేరకే వాటిని తయారు చేసినట్లు సంస్థ అప్పట్లో ప్రకటించింది. అయితే, కార్ల నమూనాపై పలు సందేహాలు రావటంతో నిపుణులు పరిశీలించారు. ఆ పరిశీలనలో వోక్స్వ్యాగన్ కార్లు ఈయూ ప్రమాణాలు నిర్దేశించిన వాటికంటే నాలుగు రెట్లు ఎక్కువ నైట్రిక్స్ ఆక్సైడ్లు, ఇతర కాలుష్యాలను వాతావరణంలోకి వెదజల్లినట్లు తేలింది.
దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తటంతో అమెరికా, యూరోప్లలో ఉన్న కార్లను వోక్స్వ్యాగన్ సంస్థ వెనక్కి తీసేసుకుంది. అయితే, అప్పటికే ఆ కార్లు పర్యావరణంతోపాటు జనంపై చెడు ప్రభావం చేయగలిగినంతా చేశాయని అధ్యయనాల్లో తేలింది. ఈ కార్ల కాలుష్య ప్రభావంతో యూరప్లో సుమారు 1,200 గర్భస్థ శిశు మరణాలు సంభవించినట్టు వెల్లడయింది. యూఎస్ఏలో 60, జర్మనీలో 500 వరకు గర్భస్థ శిశు మరణాలు సంభవించినట్లు గుర్తించారు. జర్మనీ పొరుగు దేశాలైన పోలండ్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్ దేశాల్లో సంభవించిన గర్భస్థ శిశు మరణాల్లో 60 శాతం వరకు 2008-15 కాలంలో తయారైన ఈ కార్ల కాలుష్యం ఫలితమేనని తేల్చారు. వెనక్కి తీసేసుకున్న కార్లకు తిరిగి వోక్స్వ్యాగన్ కాలుష్య కారకాలను తగ్గించే పరికరాలను అమర్చి 2017 చివరికల్లా మార్కెట్లోకి తీసుకువస్తే మరో 2,600 వరకు గర్భస్థ శిశుమరణాలను తగ్గించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఈయూ దేశాల్లో ప్రజలు అనారోగ్య సమస్యలపై వెచ్చించే 4.1బిలియన్ యూరోలను ఆదా చేసినట్లవుతుందని వెల్లడించింది.
ఆ కార్లతో గర్భస్థ శిశు మరణాలు
Published Fri, Mar 3 2017 5:10 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement