ఇరాక్‌లో పేలుళ్లు.. 59 మంది మృతి | Bombings near Baghdad market: several killed | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో పేలుళ్లు.. 59 మంది మృతి

Feb 29 2016 1:04 AM | Updated on Sep 3 2017 6:37 PM

ఇరాక్‌లో పేలుళ్లు.. 59 మంది మృతి

ఇరాక్‌లో పేలుళ్లు.. 59 మంది మృతి

ఆదివారం నిర్వహించే బహిరంగ మార్కెట్‌లో రెండు బాంబు పేలుళ్లతో ఇరాక్‌లోని షిటే జిల్లా రెదీ మార్కెట్ దద్దరిల్లింది. ఈ ఉగ్రదాడిలో 59 మంది పౌరులు మృతిచెందగా, 62 మంది గాయపడ్డారు.

బాగ్దాద్: ఆదివారం నిర్వహించే బహిరంగ మార్కెట్‌లో రెండు బాంబు పేలుళ్లతో ఇరాక్‌లోని షిటే జిల్లా రెదీ మార్కెట్ దద్దరిల్లింది. ఈ ఉగ్రదాడిలో  59 మంది పౌరులు మృతిచెందగా, 62 మంది గాయపడ్డారు. మార్కెట్‌లో ముందుగా పేలుడు జరిగిందని, కొద్దిసేపటికి అదే మార్కెట్లో ఓ ఆత్మాహుతి బాంబర్ పేల్చేసుకోవడంతో మార్కెట్ భీతావహంగా మారిందని పోలీసులు చెప్పారు. బాగ్దాద్‌కు దక్షిణంగా ఉన్న మహమౌదియా పట్టణంలో జరిగిన మరో బాంబుపేలుడు ఘటనలో ముగ్గురు చనిపోయారు. డోరా పట్టణంలో జరిగిన మరో పేలుడు ఘటనలో నలుగురు మృతిచెందారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement