సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్.కృష్ణయ్య | Spill CBI probe on emcet leak krishnayya | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్.కృష్ణయ్య

Jul 29 2016 4:00 AM | Updated on Sep 4 2017 6:46 AM

సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్.కృష్ణయ్య

సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్.కృష్ణయ్య

ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ ఉదంతంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ ఉదంతంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ లీకేజీ ద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.  దీనిలో ప్రమేయమున్న పెద్ద చేపలను పట్టుకోవాలని వారు గురువారం ఒక ప్రకటనలో సీఎంని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement