'ప్రైవేటుస్కూళ్ల దోపిడీ సీఎంకు కనిపించడంలేదా?' | MLC Ramachandra Rao comments on cm kcr | Sakshi
Sakshi News home page

'ప్రైవేటుస్కూళ్ల దోపిడీ సీఎంకు కనిపించడంలేదా?'

Jun 16 2016 7:18 PM | Updated on Aug 14 2018 10:59 AM

రాష్ట్రంలో చేయాల్సింది చేయకుండా కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో చేయాల్సింది చేయకుండా కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ సీఎం కేసీఆర్కు కనిపించడంలేదా అంటూ రామచంద్రరావు ప్రశ్నించారు. కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వం కుమ్మక్కైందన్నారు. అలాగే జలవివాదాలను ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement