మౌలాలీలోని ఎంజే కాలనీలో ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది.
మౌలాలీలోని ఎంజే కాలనీలో ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువాలో ఉన్న 10 తులాల బంగారు నగలు, 10 తులాల వెండి ఆభరణాలు, రూ.12 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.