పుస్తక ప్రియులకు విందు | book exhibition in hyderabad | Sakshi
Sakshi News home page

పుస్తక ప్రియులకు విందు

Jan 16 2018 9:04 AM | Updated on Sep 4 2018 5:07 PM

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఈనెల 18 నుంచి జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కవాడిగూడ, ఎన్టీఆర్‌ స్టేడియంలో పుస్తకాలు కొలువుతీరనున్నాయి. ఈనెల 18 న ప్రారంభమయ్యే ఈ పుస్తక ప్రదర్శన 28 వరకు జరుగుతుంది.

దేశ వ్యాప్తంగా 300 మంది ప్రచురణకర్తలు పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నట్లు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి చంద్రమోహన్‌ కోయి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement