షెడ్యూల్డ్ కులాల సబ్ప్లాన్ కింద మంజూరైన నిధులను ఖర్చుచేయకపోవడంపై నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు.
నెల్లూరు కార్పొరేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ ధర్నా
Sep 26 2016 12:11 PM | Updated on May 29 2018 4:26 PM
నెల్లూరు: షెడ్యూల్డ్ కులాల సబ్ప్లాన్ కింద మంజూరైన నిధులను ఖర్చుచేయకపోవడంపై నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. సబ్ప్లాన్ కింద మంజూరైన నిధులను ఖర్చు చేయకపోవడం పట్ల కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చివరకు కమిషనర్ హామీతో వారు ఆందోళన విరమించారు.
Advertisement
Advertisement