
నెరవేరిన మహానేత వైఎస్ హామీలు
అమరావతి : సుమారు ఎనిమిదేళ్ల కిందట నరుకుళ్లపాడు మేళ్లవాగులో ప్రమాదం జరిగి 23 మంది చనిపోయిన సందర్భంలో బాధితులను పరామర్శించిన అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వాగులపై హైలెవల్ బ్రిడ్జిలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.