థారూరులో ప్రభుత్వ కార్యాలయాలు బంద్ | Shutdown of government offices in tharuru | Sakshi
Sakshi News home page

థారూరులో ప్రభుత్వ కార్యాలయాలు బంద్

Sep 22 2016 1:57 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా థారూరు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు.

రంగారెడ్డి జిల్లా థారూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం అఖిలపక్షం నేతలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. రంగారెడ్డి జిల్లాను యధాతథంగా ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement