థారూరులో ప్రభుత్వ కార్యాలయాలు బంద్ | Shutdown of government offices in tharuru | Sakshi
Sakshi News home page

థారూరులో ప్రభుత్వ కార్యాలయాలు బంద్

Sep 22 2016 1:57 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా థారూరు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు.

రంగారెడ్డి జిల్లా థారూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం అఖిలపక్షం నేతలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. రంగారెడ్డి జిల్లాను యధాతథంగా ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement