రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట భారీ చోరీ | Registration office before the massive theft at | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట భారీ చోరీ

Aug 11 2016 7:11 PM | Updated on Sep 4 2018 5:21 PM

హైదరాబాద్ నగరంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది.

హైదరాబాద్ నగరంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. రాజేంద్రనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు అందులో ఉన్న రూ. 13 లక్షల సూట్‌కేస్‌తో ఉడాయించారు. నూతనంగా తీసుకున్న భూమి రిజిస్ట్రేషన్ కోసం గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలమానికి వచ్చిన ఓ వ్యక్తి నగదును కార్లో ఉంచి కాగితాలు సిద్ధం చేసుకుంటుండగా.. ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement