
ఉపాధ్యాయలు గైర్హాజరు కావద్దు
మర్రిగూడ : కస్తూరిబా పాఠశాలలో పని చేస్తున్న ఎస్ఓతోపాటు ఉపాధ్యాయులంతా తరచు గైర్హాజరు కావద్దని ఆర్వీఎం జిల్లా జీసీడీఓ ఎం.సుశీల అన్నారు.
Sep 17 2016 6:33 PM | Updated on Sep 4 2017 1:53 PM
ఉపాధ్యాయలు గైర్హాజరు కావద్దు
మర్రిగూడ : కస్తూరిబా పాఠశాలలో పని చేస్తున్న ఎస్ఓతోపాటు ఉపాధ్యాయులంతా తరచు గైర్హాజరు కావద్దని ఆర్వీఎం జిల్లా జీసీడీఓ ఎం.సుశీల అన్నారు.