జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్) కొనుగోళ్లపై రైతులకు సోమవారం ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఉన్నత హోదా కార్యదర్శి అన్నెల అడెల్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘ఈ నామ్’పై అవగాహన సదస్సు
Sep 24 2016 10:34 PM | Updated on Oct 1 2018 2:09 PM
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్) కొనుగోళ్లపై రైతులకు సోమవారం ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఉన్నత హోదా కార్యదర్శి అన్నెల అడెల్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Advertisement
Advertisement