నవదంపతుల ఆత్మహత్య | Newly Married Couple Suicide in Krishna District | Sakshi
Sakshi News home page

Nov 11 2018 8:35 AM | Updated on Nov 11 2018 10:21 AM

Newly Married Couple Suicide in Krishna District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వివామైన 3 నెలలకే నవదంపతులు ఆతహత్య చేసుకున్న ఘటన..

సాక్షి, కృష్ణా జిల్లా : వివామైన 3 నెలలకే నవదంపతులు ఆతహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని ముసునూరు మండలం కాట్రేనిపాడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేసుపాము శివరామకృష్ణ (32), భార్య నాగమల్లేశ్వరి (24)లు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న ముసునూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
 

Advertisement
 
Advertisement
Advertisement