తనిష్క్‌ వజ్రాభరణాలపై 25% డిస్కౌంట్‌

25 Percent Discount on tanishq jewellery Hyderabad - Sakshi

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన షోరూంలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్‌ వెల్లడించింది. పునఃప్రారంభం సందర్భంగా పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. బంగారు ఆభరణాల తయారీ, వజ్రాభరణాల విలువపై 25% వరకూ రాయితీ ఇస్తున్నట్లు వివరించింది. ఈ ఆఫర్‌ జూన్‌ 22 వరకు ఉంటుందని సంస్థ జ్యువెలరీ డివిజన్‌ మార్కెటింగ్‌ జనరల్‌ మేనేజర్‌ రజనీ కృష్ణస్వామి అన్నారు. కోవిడ్‌–19 విజృంభిస్తున్న దృష్ట్యా షోరూంలలో కఠినమైన భద్రతా ప్రమాణాలను అమలు చేసినట్లు ప్రకటించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top