హైవేపై యువతి సజీవ దహనం | woman burnt on highway | Sakshi
Sakshi News home page

హైవేపై యువతి సజీవ దహనం

Nov 14 2014 4:03 PM | Updated on Sep 2 2017 4:28 PM

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. దుండగులు ఓ యువతిని పట్టపగలే హైవేపై సజీవ దహనం చేశారు.

హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ యువతిని పట్టపగలే హైవేపై సజీవ దహనం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెం మండలం పెద్దతాడేపల్లి హైవేపై ఈ ఘోరం జరిగింది.

యువతి శరీర భాగాలు చాలా వరకు కాలిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఎవరు? హత్య చేసిన నిందితులు ఎవరు? ఈ  దుశ్చర్య వెనుక గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement