హిరమండలంలో ఏనుగుల బీభత్సం | Wandering elephants cause panic in village | Sakshi
Sakshi News home page

హిరమండలంలో ఏనుగుల బీభత్సం

Mar 29 2016 3:28 PM | Updated on Sep 3 2017 8:49 PM

హిరమండలంలో ఏనుగులు సోమవారం రాత్రి బీభత్సం సృష్టించాయి.

హిరమండలం (శ్రీకాకుళం జిల్లా) : హిరమండలంలో ఏనుగులు సోమవారం రాత్రి బీభత్సం సృష్టించాయి. ఎగువరుగడ, ఈతలగూడ, కొమనాపల్లి గ్రామాల్లో ఏనుగులు దాడి చేసి ఆరు ఇళ్లను, 3 పశువుల పాకలను ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement