పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ): పది రోజులుగా వాట్సాప్, సామాజిక మాధ్య మాల్లో గ్రహాంతరవాసులని, వింత జంతువులని హల్చల్ చేసిన వింత పక్షుల మిస్టరీ వీడింది. విశాఖలోని పాతనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒడిశా స్టీవ్ డోర్స్ కంపెనీ మూడో అంతస్తు బాత్రూంలో ఉన్న ఆ పక్షులను అటవీ శాఖ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. బాత్రూం సీలింగ్ను తొలిగించి అక్కడ ఉన్న పక్షులను స్వాధీనం చేసుకున్నారు.
మనిషి ఆకారంలో వింతగా నిలబడిన ఈ పక్షులు గ్రహాంతర జీవులు కావని, ఇవి గుడ్లగూబ జాతికి చెందినవని అటవీశాఖ సిబ్బంది నిర్ధారించారు. ఈ గుడ్లగూబ పిల్లలు ఒక్కొక్కటి అడుగున్నర ఎత్తు ఉన్నాయి. తల్లి పక్షి లేని సమయంలో వీటిని స్వాధీనం చేసుకుని జూ అటవీశాఖ సిబ్బంది తరలించారు.
వింతజీవులు కాదు.. గుడ్లగూబలే!
Published Tue, Nov 21 2017 5:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
తప్పక చదవండి
Advertisement