రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత | Rs. two crore worth red sandal seized in anantapur district | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

Apr 13 2016 12:43 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా గుత్తి టోల్ ప్లాజా వద్ద భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి టోల్ ప్లాజా వద్ద భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.రెండున్నర కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement