రేపు ప్రజాసంకల్పయాత్రకు విరామం | One Day Break For YS Jagan PrajaSankalpaYatra | Sakshi
Sakshi News home page

Oct 10 2018 8:49 PM | Updated on Oct 10 2018 8:55 PM

One Day Break For YS Jagan PrajaSankalpaYatra - Sakshi

సాక్షి, గజపతినగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం గురువారం ఉదయం గజపతినగరం నియోజకవర్గం నుంచి జననేత పాదయాత్ర ప్రారంభం కావాలి. కానీ ఉత్తరాంధ్రలో భారీ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రేపటి(గురువారం) పాదయాత్రకు విరామం ఇచ్చినట్లు వైఎస్సార్‌ సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement