మల్లె తోట తొలగించిన సీఆర్డీయే అధికారులు | crda officials destroy plants | Sakshi
Sakshi News home page

మల్లె తోట తొలగించిన సీఆర్డీయే అధికారులు

Dec 18 2017 4:40 PM | Updated on Oct 1 2018 2:44 PM

అమరావతి: రాజధాని ప్రాంతంలోని నిడమర్రులో సీఆర్డీయే అధికారులు పొక్లయిన్లతో మల్లె తోటను తొలగించారు. పాతికేళ్లుగా తోటను నమ్ముకుని బతుకుతున్నామని, తొలగించవద్దంటూ రైతు రామిరెడ్డి వేడుకున్నా అధికారులు కనికరించలేదు. భూమి యజమాని రాజధానికి భూమి ఇచ్చాడంటూ తోటను ధ్వంసం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement