మెడిసిన్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సహవిద్యార్థులు | Classmates poured petrol on Medicine student and fire | Sakshi
Sakshi News home page

మెడిసిన్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సహవిద్యార్థులు

Nov 13 2013 5:07 PM | Updated on Oct 16 2018 3:26 PM

మెడిసిన్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సహవిద్యార్థులు - Sakshi

మెడిసిన్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సహవిద్యార్థులు

కర్ణాటకలోని కోలార్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు.

బెంగళూరు: కర్ణాటకలోని  కోలార్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు  దారుణానికి పాల్పడ్డారు.  మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన విద్యార్థి కామేష్పై సహ విద్యార్థులే పెట్రోల్ పోసి నిప్పంటించారు.   ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.

70 శాతం గాయాలతో కామేష్ బెంగళూరు కింగ్జార్జ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.  కామేష్పై  దాడిచేసింది రాష్ట్ర విద్యార్థులేనని అనుమానిస్తున్నారు. కామేష్ తండ్రి హైకోర్టు అడ్వకేట్ గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement