రాష్ట్రంలో రెండు శాఖలు ఏర్పాటు చేయనున్న బిజెపి | BJP two branches in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రెండు శాఖలు ఏర్పాటు చేయనున్న బిజెపి

Sep 10 2013 8:01 PM | Updated on Mar 29 2019 9:18 PM

రాష్ట్రాన్ని విభజించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపధ్యంలో బిజెపి రెండు శాఖలు ఏర్పాటు చేయనుంది.

హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపధ్యంలో బిజెపి రెండు శాఖలు  ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో రెండు శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు   బీజేపీ అధిష్టానం ఈనెల 21న ప్రకటన చేయనుంది.

సీమాంధ్ర ప్రాంత అధ్యక్షుడిగా హరిబాబు, వీర్రాజు, సురేష్‌రెడ్డి పేర్లు  పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణ ప్రాంత అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement