పానకాల స్వామిని దర్శించుకున్న ఏపీ సీఎస్ | AP CS iyr krishana rao visits narasimha swami temple in mangalagiri | Sakshi
Sakshi News home page

పానకాల స్వామిని దర్శించుకున్న ఏపీ సీఎస్

Dec 1 2015 1:49 PM | Updated on Sep 3 2017 1:19 PM

గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువై ఉన్న నరసింహ స్వామిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు.

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువై ఉన్న నరసింహ స్వామిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలతో ఆశ్వీరచనాలు అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement