వచ్చే నెలలో ఏపీ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది.
జూలై 3న ఏపీ మంత్రిమండలి భేటీ
Jun 29 2017 3:35 PM | Updated on Jul 23 2018 7:01 PM
అమరావతి: వచ్చే నెలలో ఏపీ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. జులై 3 వతేదిన సాయంత్రం నాలుగు గంటలకు వెలగపూడి సచివాలయ భవనంలోని సమావేశ మందిరంలో మండలి సమావేశం కానుంది.
Advertisement
Advertisement